నేడు జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.