నేడు గవర్నర్లతో ప్రణబ్ భేటి

 రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరో ముఖ్యమైన అత్యున్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దేశ భద్రత, కేంద్ర పథకాల అమలు, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంపు తదితర అంశాలు అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇవాళ, రేపు జరగనున్న ఈ సదస్సుకు..ప్రధాని మోదీ సహా...కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు.