ధరల పెరుగుదలపై 9న నిరసన..

 పెరిగిన నిత్యావసర సరకుల ధరలను అరికట్టాలనే డిమాండ్‌తో 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని 9 వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.