తమిళనాడుకి వెయ్యి కోట్ల సాయం..

తమిళనాడు లో వరద ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడు ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 940 కోట్ల సాయం ప్రకటించామని, మరో రూ.1000 కోట్ల సాయాన్ని మోదీ ప్రకటించారు.