ట్రైమెక్స్‌పై తీవ్ర ఆరోపణలు

పాలక పెద్దల దన్నుతో ఖనిజాలను యధేచ్ఛగా దోచేస్తోందని ఈ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు శాసనసభ ప్రజాపద్దుల కమిటీయే.. ట్రైమెక్స్‌ అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు చేసింది. నిగ్గు తేలేవరకూ తవ్వకాలు ఆపేయాలంటూ ఈ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.