టిడిపి,బిజెపికి చిత్తశుద్ధిలేదు:కృష్ణయ్య

టిడిపి, బిజెపి నాయకత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రత్యేక హోదా ఆందోళనలో టిడిపి నేతలను చంద్రబాబు పాల్గొనకుండా చేయడం దారుణమని సీపీఎం నేత కృష్ణయ్య విమర్శించారు. రాజకీయాలు ముఖ్యం కాదని ప్రత్యేక హోదా ముఖ్యమన్నారు.