జీఎస్‌టీ అనేది తిరోగమన పన్ను:ఏచూరి

జీఎస్‌టీ అనేది తిరోగమన పన్ను. అది పేదలపై భారం మోపుతుంది.. దానిని తక్కువగా ఉంచాలి. బడ్జెట్‌లో పరోక్ష పన్నులను రూ. 20,000 కోట్ల మేర పెంచారు. ప్రభుత్వం పేదలను పణంగా పెట్టి ధనికులను మరింత ధనవంతులను చేస్తోంది అని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు