చైనా ఆర్థిక విజన్ భారత్కు స్ఫూర్తి అని ప్రధాని నరంద్రమోడీ పేర్కొన్నారు. 37వ సింగపూర్ లెక్చర్లో ఆయన ప్రసంగించారు. ఇండియా-చైనా ప్రపంచంలోనే ఆర్థికంగా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని మోడీ అభివర్ణించారు.