కేంద్రం వైఖరికి నిరసనగా..

ప్రత్యేక హోదాపై చేతులేత్తిసిన కేంద్రంపై వామపక్షాలు కన్నెర్ర చేశాయి. తొలి నుండి పోరాటం చేస్తున్న వామపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేశాయి.రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి.