కాల్ మనీపై గవర్నర్కు ఫిర్యాదు

విజయవాడ రాష్ట్రంలో బయటపడిన కాల్ మనీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డబ్బు ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన డబ్బే కాకుండా ఆ పార్టీకి చెందిన మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్సీల డబ్బు కూడా ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్..గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు.