రాజ్యసభలో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, భాజపా ఆపార్టీ సభ్యులకు విప్ జారీ చేశాయి. బుధవారం రాజ్యసభ ముందకు వస్తుసేవల పన్ను బిల్లు రానున్న నేపథ్యంలో 3 రోజుల పాటు వరుసగా సభకు హాజరుకావాలని విప్ జారీ చేశాయి.