కల్బుర్గి కేసులో సిఐడి విఫలం..

ప్రముఖ రచయిత, హేతువాది ఎంఎం కల్బుర్గిపై హత్య జరిగి వంద రోజులు గడుస్తున్న కర్నాటక సిఐడి నిందితులను గుర్తించడంలో విఫలమైంది. దీంతో కర్నాటక ప్రభుత్వం కేసును సిబిఐకు అప్పగించాలని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేంద్రాన్ని కోరారు.