ఏపీ సర్కార్ కొత్త నాటకం..

రాజధాని కోసమంటూ వేల ఎకరాల జరీబు భూములను సమీకరించిన ప్రభుత్వం....ఇప్పుడు అగ్రిజోన్‌ అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. అప్పుడు సిరులు పండించే భూములే లాక్కుని, ఇప్పుడు వ్యవసాయ పరిరక్షణ కోసమేనంటూ రైతుల నోట్లో మట్టి కొడుతోంది.