ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చాని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తెలిపారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఒంటరిగానే పోరాటం చేస్తోందన్నారు.