ఓటర్ల వివరాలను మరింత గోప్యంగా ఉంచేందుకు వీలుగా ఈవీఎంలలో ‘టోటలైజర్’ అనే కొత్త పరికరాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.టోటలైజర్లను ఏర్పాటు చేయాలని ఈవీఎం తయారీదారులైన ఈసీఐఎల్, బీఈఎల్ కంపెనీలకు ప్రభుత్వంలో గతంలోనే సూచించింది.