అమోధ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు

శివసేన పార్టీ మరోసారి అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కోర్టులో ఉన్న ఈ అంశంపై స్పందిస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జాతీయ కార్యక్రమమని తన అధికార పత్రిక సామ్నాలో తెలిపింది. ఇకనైనా మందిర నిర్మాణం తేదీని ప్రకటించాలని రాముడు గుడారంలాంటి చిన్నపాటి మందిరంలో ఉండటమేంటని ప్రశ్నించింది.