అట‌వీ భూములివ్వం:కేంద్రం

  రాజధాని చుట్టు పక్కల 33,500 హెక్టార్ల (83,750 ఎకరాలు) అటవీ భూమిని రాజధానికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ రాజధానికి అటవీ భూములివ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.