అంగన్ వాడీ జాతీయ నూతన కమిటీని ఎన్నిక

21 మందితో ఆఫీస్‌బేరర్లను, 50 మందితో వర్కింగ్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ అధ్యక్షురాలిగా పంజాబ్‌కు చెందిన ఉషారాణి, ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఏఆర్‌ సింధు ఎన్నికయ్యారు.