ఉండి నియోజక వర్గంలో ప్రభుత్వ స్థలాల్లో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చి వేయడాన్ని నిరసిస్తూ భీమవరం పాత బస్ స్టాండ్ లో జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు