కాంగ్రెస్ మరోసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో ప్రభుత్వాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఎందుకు అంతగా దిగజారిందో తెలుసుకోవాలని వెంకయ్య అన్నారు.