పాక్లో రాజ్నాథ్ పర్యటన

కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చే నెల 3,4 తేదీల్లో పాకిస్తాన్లో పర్యటించనున్నారు. ఇస్లామాబాద్లో జరిగే  దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) హోంమంత్రుల సదస్సులో ఆయన పాల్గొంటారు.