ప్రజాసేవలో విశేష కృషికి గాను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని 'ఎన్. రామచంద్రన్ స్మారక అవార్డు'తో సత్కరించారు. కేరళకు చెందిన ప్రఖ్యాత పాత్రికేయుడు ఎన్. రామచంద్రన్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎన్. రామచంద్రన్ పౌండేషన్ను ఏర్పాటు చేశారు.