ఎగవేతదారుల ఆస్తులను మాత్రమే వేలం..

ఆదాయపుపన్ను శాఖ ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులుగా ప్రకటించిన జాబితాలోని ఆస్తులను మాత్రమే వేలం వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు. ఇప్పటివరకు ఇటువంటివి దాదాపు 63 పేర్లు మాత్రమే ప్రకటించింది. ఈ జాబితాలో కొందరి ఆచూకీ లేదని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.