ఐదు దేశాల పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ తీరికలేకుండా గడుపుతున్నారు. ఆదివారం ఖతార్లో పలు సమావేశాల్లో పాల్గొని, కీలక ఒప్పందాలు చేసుకున్న మోదీ.. సోమవారం స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. మోదీ ఖతార్ నుంచి ఒక్క రోజు పర్యటన కోసం స్విట్జర్లాండ్ చేరుకున్నారు.