సుదీర్ఘ చరిత్ర కలిగిన స్వరాజ్య మైదానం (పిడబ్ల్యుడి) గ్రౌండ్స్) రూపు రేఖలు మారిపోనున్నాయి. సిటీ స్క్వేర్ పేరుతో మైదానంలో ఎమ్యూజ్మెంట్ పార్క్ను ఏర్పాటు చేయనున్నారు. చైనాకు చెందిన జిఐసిసి సంస్థ రూపొందించిన సిటీ స్క్వేర్ ఎమ్యూజ్మెంట్ పార్క్ డిజైన్కు సిఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.