అమరావతి భూసేకరణపై అసెంబ్లీలో రచ్చ

ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం ఎపి సర్కార్ జీవో నెంబర్ 110 ను విడుదల చేసింది ఏపీ రాజధాని అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములను జీవో 110 ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జీవో ద్వారా 99 ఏళ్ల వరకు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు.