
దేశంలో చోటు చేసుకునే మత ఘర్షణలు, అల్లర్ల వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర వుందని, ఈ విషయంలో తాను చెప్పినవన్నీ వాస్తవాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యు రాలు బృందా కరత్ స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వేసిన ప్రతి ఒక్క విచారణా కమిషనూ మత ఘర్షణల వెనుక ఆర్ఎస్ఎస్ ప్రమేయాన్ని నిర్ధారించిన విషయాన్ని బృందాకరత్ ఈ సందర్భంగా ఉదహరించారు.