సిమ్లా: దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న దాద్రి ఘటన ఇంకా ప్రజల స్మృతిపధంలో నుంచి తొలగక ముందే, అదే తరహా సంఘటన మరొకటి చోటుచేసుకుంది. ఈ సారి హిమాచల్ప్రదేశ్ దీనికి వేదికైంది. ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడనే నెపంతో ఓ ట్రక్కు డ్రైవర్ని బజరంగదళ్ కార్యకర్తలుగా అను మానిస్తున్న దుండగులు కొట్టి చంపేశారు.