29నరాష్ట్ర బంద్‌కుCPMమద్దతు

బిజెపి సర్కార్‌పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. ప్రత్యేకహోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మొండిచేయి చూపించడతో ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ముఖంలో నెత్తురులేకుండా పోయిందన్నారు. ఈ నెల 29న రాష్ట్ర బంద్‌కు తాము మద్దతు ప్రకటిస్తున్నామని ప్రకటించారు.