విమ్స్ కు కేటాయించిన 110 ఎకరాల భూమిలో 50 ఎకరాలపై అధికార పార్టీకి చెందిన ఓ నేత కన్ను వేశారని వామపక్ష నేతలు చెబుతున్నారు. విమ్స్ ను పూర్తి స్థాయిలో ప్రారంభించే వరకు ఉద్యమం కొనసాగించాలని వామపక్షాలు నిర్ణయించారు.