స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌మార్కెట్లు

నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్‌ ఎక్సే్చంజి సూచీ 65.58 పాయింట్లు నష్టపోయి 26777.45 వద్ద, నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజి నిఫ్టీ 8201 పాయింట్లు నష్టపోయి 19.75 వద్ద ముగిసింది.