పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలతో తుముకూర్లో ఇద్దరు విద్యార్థులపై అధికారులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. అయితే తాము ఎలాంటి దేశ వ్యతిరేక నినాదాలూ చేయలేదని తమపై దాడిచేసిన ఏబీవీపీ సభ్యులే అక్రమంగా కేసు నమోదు చేయించారని బాధిత విద్యార్థులు పేర్కొన్నారు.