విజయవాడలో కార్మికుల భారీ ర్యాలీ..

దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విజయవాడలో రథం సెంటర్ నుంచి  లెనిన్ సెంటర్ వరకూ కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లెనిన్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభలో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.