వారికి భారీ మూల్యం తప్పదట..!

‘పనామా పత్రాల్లో’ 500 మంది భారతీయుల పేర్లు ఉన్నట్లుగా వెల్లడైన నేపథ్యంలో.. ఓ బహుళ సంస్థల దర్యాప్తు బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విదేశాల్లో అక్రమ ఖాతాలను కలిగి ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.