లోక్‌పాల్‌ నిబంధనలు పాటించాల్సిందే..

లోక్‌పాల్‌ చట్టంలోని నూతన నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ విదేశీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముల వివరాలను వెల్లడించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులంతా తమ జీవిత భాగస్వామి, పిల్లల విదేశీ ఖాతాల వివరాలనూ ప్రకటించాల్సిందేనని సూచించింది.