
వామ పక్షాలు భారత్లో అసహనాన్ని పెంచి పోషిస్తున్నా యని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ఆరోపిం చారు. బిజెపి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక అసహనాన్ని పెంచి పోషిస్తున్నాయని, ప్రణాళికాబద్ధమైన ప్రచారం ద్వారా భారత్ను అసహన సమాజంగా మార్చేస్తున్నారని ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలో విమర్శించారు.