లిక్కర్ పాలసీపై బ్రిందా ఫైర్..

విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో మద్యపాన నిషేదంపై జరిగిన సదస్సులో  పాల్గొన్న సీపీఎం మహిళా నాయకురాలు బృందాకారత్ మాట్లాడుతూ జన్మభూమిని మద్యం భూమిగా చంద్రబాబు నాయుడు మార్చేశారని విమర్శించారు. ఆదాయం కోసం మద్యాన్ని వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు.