రూ.1.25 లక్షల కోట్లకే బడ్జెట్‌..

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు భారీగా ప్రతిపాదనలు వస్తున్నాయి. సాధారణ అవసరాలు సహా, సౌకర్యాలపై కూడా దిగువ స్థాయి కార్యాలయాల నురచి డిమాండ్స్ వస్తున్నాయి. దీరతో ఆర్థిక శాఖ తలపట్టుకుంటోంది. ఈసారి బడ్జెట్‌కు పంచాయతీ స్థాయి నురచీ అవసరాల చిట్టాను తెప్పిరచుకోవాలని నిర్ణయిరచిన నేపథ్యంలో దాదాపు 30 వేల మంది డిడిఓ (డ్రాయిరగ్‌, డిస్‌బర్స్‌మెరట్‌ ఆఫీసర్‌)ల నురచి అవసరాల వివరాలు తెప్పిస్తున్నారు. దాదాపు పది నురచి 15 లక్షల కోట్ల రూపాయల అరచనాలు సిద్ధమవుతాయని ఆర్థిక శాఖ అరచనా వేస్తోంది. చివరకు మాత్రం రూ.1.25 లక్షల కోట్లకే బడ్జెట్‌ ఖరారు చేసే అవకాశాలున్నాయి.