‘రాష్ట్ర మాత’గా గోవును ప్రకటిస్తామంటే తాము అందుకు మద్దతిస్తామని గుజరాత్లో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత శంకర్ సింగ్ వాఘేలా అన్నారు. ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడుతూ...గోరక్ష ఏక్తా సమితికి ఈ డిమాండ్ని తెరపైకి తెచ్చిందన్నారు. భాజపా ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.