రాజధానినుండిఢిల్లీకిమట్టి,నీరు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు ప్రత్యేక హోదా కమిటీ సభ్యులు. ఉద్దండరాయపాలెం నుంచి మట్టి,నీరు తీసుకువచ్చి ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద కలిపారు. కేంద్రం మాటలతో కాలయాపన చేస్తోందని వెంటనే ఏపీకి విభజన హామీలను అమలు చేయాలని సిపిఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  డిమాండ్ చేశారు.