మెట్రోపై జపాన్‌ బృందం పరిశీలన

జపాన్‌ ప్రభుత్వ ప్రతినిధుల బృందం విజయవాడలో పర్యటించనుంది.  మెట్రోరైలుపై క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలన చేయనుంది. నగరంలో మెట్రోరైల్‌ స్టేషన్లు వచ్చే ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు..