బీహర్ మద్య నిషేధంపై పిల్

 బీహర్లో నితీష్ కుమార్ ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్యనిషేధంపై A.N సింగ్ అనే వ్యక్తి పాట్నా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశాడు. 
ఈ నిషేధం మనిషి తినే తిండి, తాగే అలవాట్లను అరిస్తుందని పెర్కొన్నాడు. రాజ్యాంగంలోని అరిక్టల్ 14,19,21,22 లకు ఈ చర్య వ్యతిరేకమని పెర్కొన్నాడు. దీనిపై విచారణకు కోర్టు సమయం కేటాయించవలసి ఉంది.