సోమవారం రాత్రి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నట్లు కేంద ప్రభుత్వం ప్రకటించింది. లీటర్ పెట్రో ల్పై రూ 2.19 పైసలు పెరగ్గా, లీటర్ డీజిల్ పై 98 పైసలు పెరిగింది. పెంచిన పెట్రోలు ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.