పెట్రోల్‌పై రూ 2.19,డీజిల్‌పై 98 పైసలు..

సోమవారం రాత్రి పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచుతున్నట్లు కేంద ప్రభుత్వం ప్రకటించింది. లీటర్‌ పెట్రో ల్‌పై రూ 2.19 పైసలు పెరగ్గా, లీటర్‌ డీజిల్‌ పై 98 పైసలు పెరిగింది. పెంచిన పెట్రోలు ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.