పటేల్‌పై దేశద్రోహం కేసువిచారణ..

 గుజరాత్‌లో పటేల్‌ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమించిన పటేల్‌ వర్గనేత హార్దిక్‌ పటేల్‌, మరో ముగ్గురిపై దేశద్రోహం కేసును సిటీ సెషన్స్‌ కోర్టు విచారించనుంది.