దీక్షకు దిగ‌నున్నఅన్నాహాజారే

 ప్రముఖ సామాజిక వేత్త అన్నా హాజారే మళ్లీ నిరహార దీక్ష చేయబోతున్నారు. రాంలీలా మైదాన్ లో అక్టోబర్ 2వ తేదీన అన్నా నిరహార దీక్షకు కూర్చొంటున్నారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేయనున్నారు.