దళితులపై పెత్తందారుల దాడిని సీపీఎం ఖండించింది. దళితుల కుటుంబాన్ని బృందాకారత్ సందర్శించారు. దళితులకు రక్షణ కల్పించడంలో హర్యానా ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని తెలిపారు.