తెలంగాణది మొండి వాదన..

కేఆర్‌ఎంబీ ఏర్పాటవగానే అమల్లో ఉన్న ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆయా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ అన్నారు. తెలంగాణ తెలిసీ తెలియక మొండి, తొండి వాదన, పిడివాదం చేస్తోందని ఆరోపించారు.