
నిధుల దుర్వినియోగం ఆరోపణలపై తన స్వచ్చంద సంస్థతో పాటు తన వ్యక్తిగత ఖాతాలను ప్రభుత్వం నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ తీస్తా సెతల్వాద్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది. మరోవైపు ఫోర్డ్ ఫౌండేషన్కు సంబంధించిన ఖాతాలతో పాటు, వ్యక్తిగత ఖాతాలు, వీటికి సంబంధం లేని ఇతర ఖాతాలను ప్రభుత్వం స్తంభింపచేసిందని తీస్తా సెతల్వాద్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు నివేదించారు.