జాషువా సాంస్కృతిక వేదిక..

విజయ వాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన 'జాషువా సాం స్కృతిక వేదిక' ఆవిర్భావ సభకు పిడిఎఫ్‌ ఎంఎల్‌సి శర్మ అధ్యక్షత వ హించి ప్రసంగించారు. సాంస్కృతిక వికాసం కోసం ఈ వేదిక కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశభక్తికి కొలమానాలు పెడుతున్నారని, కవులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతి ఔన్నత్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.