కాల్‌మనీపై బాబుకు జగన్‌ లేఖ..

కల్‌మనీ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు వైఎస్‌ఆర్పీ అధినేత జగన్‌ లేఖ రాశారు. కాల్‌మనీ దందా టిడిపి అండచూసుకునే కొనసాగుతుందని దీనికి చంద్రబాబు అండ చూసుకునే రాక్షసకాండ కొనసాగిస్తున్నరని తెలిపారు. వైఎస్‌ఆర్పీ, కాంగ్రెస్‌ వామపక్షాలకు కాల్‌మనీ బురద అంటగడుతున్నరని ప్రభుత్వమే మాఫియాగా మారడం ఇప్పుడే చూస్తున్నామని ఆయన తెలిపారు.